అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనీ భర్తను, అత్తను చంపి ముక్కలు చేసిన వివాహిత!

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (14:55 IST)
ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న హత్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యను మరిచిపోకముందే అలాంటి ఘటనే ఒకటి ఇపుడు అస్సాం రాష్ట్రంలో జరిగింది. పరాయి వ్యక్తితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని అడ్డుగా ఉన్నారన్న అక్కసుతో కట్టుకున్న భర్తతో పాటు అత్తను కూడా హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టింది. 
 
అస్సాం రాజధాని గౌహతికి సమీపంలోని నూన్‌మటి ప్రాంతానికి చెందిన వందన కలిత, అమర్ జ్యోతి దే అనే దంపతులు ఉన్నారు. అయితే వందనకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త, అత్త శంకరిదేవిలకు తెలియడంతో వారు వందనను హెచ్చరించారు. పైగా, ఆమె బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో తన ప్రియుడితో కలుసుకోకుండా చేసినందుకు ఆగ్రహించిన వందన.. భర్త, అత్తలను చంపేందుకు నిర్ణయించింది. 
 
ఈ విషయం తన ప్రియుడికి చెప్పగా అతను కూడా సమ్మతించాడు. ఆ తర్వాత ప్రియుడిసాయంతో భర్త, అత్తమాలను చంపేసి మృతదేహాలను ముక్కలు చేసి వాటిని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టింది. మూడు రోజుల తర్వాత వాటిని తీసుకెళ్లి మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి ప్రాంతంలో పడిసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments