హైదరాబాద్ నగరంలో దారుణం.. భవనంపై నుంచి వ్యక్తిని తోసిన ప్రేమజంట

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (14:09 IST)
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఒక ప్రేమ జంటను దారుణానికి ఒడిగట్టింది. ఓ వ్యక్తిని భవనంపై నుంచి కిందికి తోసేసింది. నాగవర్థిని అనే యువతి తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. భవనంపై కిందపడిన వ్యక్తి ప్రస్తుతం తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులు బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని. వీరిద్దరూ కృష్ణా నగరులో షూటింగ్‌లో పని చేస్తున్నట్టుగు గుర్తించారు. అయితే, వారు ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments