Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో దారుణం.. భవనంపై నుంచి వ్యక్తిని తోసిన ప్రేమజంట

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (14:09 IST)
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఒక ప్రేమ జంటను దారుణానికి ఒడిగట్టింది. ఓ వ్యక్తిని భవనంపై నుంచి కిందికి తోసేసింది. నాగవర్థిని అనే యువతి తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. భవనంపై కిందపడిన వ్యక్తి ప్రస్తుతం తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులు బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని. వీరిద్దరూ కృష్ణా నగరులో షూటింగ్‌లో పని చేస్తున్నట్టుగు గుర్తించారు. అయితే, వారు ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments