Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంటల్ టెన్షన్ భరించలేకపోతున్నా, అందుకే దూకేస్తున్నా: ఐఐటీ బాంబే విద్యార్థి సూసైడ్ నోట్

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (21:58 IST)
మరో ఐఐటి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన మెంటల్ టెన్షన్ అనుభవిస్తున్నాననీ, అందువల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతడు సుసైడ్ నోట్ రాసి ఏడో అంతస్తు నుంచి దూకేసాడు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఐఐటీ బాంబేకి చెందిన 26 ఏళ్ల దర్శన్ పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐతే సోమవారం తెల్లవారు జామున కళశాల హాస్టల్ ఏడంతస్తుల భవనం పైనుంచి దూకేసాడు. భవనంపై నుంచి కిందపడిన దర్శన్‌ను వాచ్‌మన్ గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించాడు.

 
హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా విద్యార్థి గదిలో సూసైడ్ నోట్ లభించింది. అందులో తన చావుకి ఎవరూ కారణం కాదనీ, తను గత కొన్నిరోజులుగా మెంటల్ టెన్షన్ తో బాధపడుతున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments