Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంటల్ టెన్షన్ భరించలేకపోతున్నా, అందుకే దూకేస్తున్నా: ఐఐటీ బాంబే విద్యార్థి సూసైడ్ నోట్

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (21:58 IST)
మరో ఐఐటి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన మెంటల్ టెన్షన్ అనుభవిస్తున్నాననీ, అందువల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతడు సుసైడ్ నోట్ రాసి ఏడో అంతస్తు నుంచి దూకేసాడు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఐఐటీ బాంబేకి చెందిన 26 ఏళ్ల దర్శన్ పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐతే సోమవారం తెల్లవారు జామున కళశాల హాస్టల్ ఏడంతస్తుల భవనం పైనుంచి దూకేసాడు. భవనంపై నుంచి కిందపడిన దర్శన్‌ను వాచ్‌మన్ గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించాడు.

 
హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా విద్యార్థి గదిలో సూసైడ్ నోట్ లభించింది. అందులో తన చావుకి ఎవరూ కారణం కాదనీ, తను గత కొన్నిరోజులుగా మెంటల్ టెన్షన్ తో బాధపడుతున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments