Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతూ మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య!!

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (09:20 IST)
గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని  మేడ్చల్‌ ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన కొమరాజు కృష్ణసాయి, తన అక్క కొమరాజు సంగీత (24) చదువుకునేందుకు మేడ్చల్ రాఘవేంద్ర నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. 
 
సంగీత గ్రూపు 1, 4 పరీక్షలకు నాలుగు నెలలుగా సన్నద్ధమవుతుంది. పరీక్షల విషయంలో చాలా భయమేస్తుందని ఇటీవల తమ్ముడితో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అతడు బయటకు వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో అక్కకు ఫోన్ చేయగా ఆమె తీయలేదు. అనుమానం వెంటనే వచ్చి తలుపులు బద్ధలు కొట్టాడు. ఫ్యాన్‌‍కు ఉరేసుకుని మతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అజిత్ కుమార్.. విడాముయ‌ర్చి ఫ‌స్ట్ లుక్ - ఆగ‌స్ట్ లో చిత్రీక‌ర‌ణ‌ పూర్తి

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments