ఇన్‌స్టాలో పరిచయం, 17 ఏళ్ల బాలుడితో 17 ఏళ్ల బాలిక శారీరకంగా కలిసారు, గర్భం దాల్చింది

ఐవీఆర్
గురువారం, 30 అక్టోబరు 2025 (17:10 IST)
సోషల్ మీడియాను సరిగా వినియోగించుకుంటుంటే జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. అదే మీడియాను వక్రమార్గాల్లో ఉపయోగిస్తే జీవితాలను సర్వనాశనం చేస్తుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పరిచయాలతో కొంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే గుంటూరులో జరిగింది.
 
పూర్తి వివరాలు చూస్తే... గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసు స్టేషను పరిధిలో కోబాల్ట్ పేటకు చెందిన 17 ఏళ్ల బాలిక అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో ఇన్‌స్టాలో పరిచయం చేసుకున్నది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఆ హద్దు దాటేసి శారీరక కలయిక వరకూ వెళ్లింది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిసారు. దీనితో బాలిక గర్భం దాల్చింది. 
 
బాలికను కుటుంబ సభ్యులు నిలదీయడంతో అసలు సంగతి బయటకు వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు బాలుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఈ విషయంలో ఇద్దరిదీ తప్పు కనుక బాలికపైన కూడా కేసు పెట్టాలంటూ పలువురు నెటిజన్లు వాదిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోని తల్లిదండ్రులకు ఇలాంటి ఘటనలు వార్నింగ్ లాంటివని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments