Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్స్ లిక్కర్ పార్టీ: రాత్రంతా మద్యం సేవించి తెల్లారేసరికి శవమైంది

ఐవీఆర్
బుధవారం, 5 మార్చి 2025 (13:29 IST)
తాగుబోతుల సంగతి మనకి తెలిసిందే. రోడ్లపైన అర్థరాత్రి వేళల్లో మత్తులో మునిగిపోయి పడిపోయి కనిపిస్తుంటారు. ఇంకొందరు తూలుతూ ఊగుతూ ఎలాగో ఇంటికి చేరుకుంటారు. కానీ మరికొందరు మరీ అతిగా సేవించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంటారు. ఐతే ఇక్కడ మద్యం అతిగా సేవించింది పురుషుడు కాదు ఓ యువతి. ఇటీవలి కాలంలో అమ్మాయిలు కూడా ఎవరిదైనా పుట్టినరోజు లేదా పెళ్లిరోజు వస్తే మద్యం పార్టీ చేసుకుంటున్నారు. 
 
చక్కగా తాగుతూ హ్యాపీగా డ్యాన్సులు చేస్తూ మజా చేసుకుంటున్నారు. ఐతే ఇలాంటి మజా కాస్తా చెన్నైలోని పడూరులో అమ్మాయిల మద్యం పార్టీ విషాదంగా మారింది. ఏకత్తూరులోని తన స్నేహితురాళ్లతో అపార్టుమెంటులో పూటుగా మద్యం సేవించిన అశ్విని అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. తొలుత తీవ్రమైన వాంతులు కావడంతో తనకు కళ్లు కూడా సరిగా కనిపించడంలేదని చెప్పింది. దీనితో వెంటనే ఆమెను కేళంబాక్కంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక ఆమె ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments