Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికారాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద హత్య

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (17:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదంగా హత్యకుగురైంది. పరిగి మండలం కాళ్ళాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ఈ హత్య జరిగింది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తెల్లవారేసరికి శవమై కనిపించింది. 
 
మృతురాలిని శిరీష (19)గా గుర్తించారు. శనివారం రాత్రికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష్.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో రక్తపు మరకలతో శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఎస్.ఐ విఠల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు యువతిని హత్య చేసి నీటి కుంటలో పడేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు శిరీష్ ఇంటర్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం