Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికారాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద హత్య

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (17:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదంగా హత్యకుగురైంది. పరిగి మండలం కాళ్ళాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ఈ హత్య జరిగింది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తెల్లవారేసరికి శవమై కనిపించింది. 
 
మృతురాలిని శిరీష (19)గా గుర్తించారు. శనివారం రాత్రికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష్.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో రక్తపు మరకలతో శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఎస్.ఐ విఠల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు యువతిని హత్య చేసి నీటి కుంటలో పడేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు శిరీష్ ఇంటర్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం