Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికారాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద హత్య

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (17:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదంగా హత్యకుగురైంది. పరిగి మండలం కాళ్ళాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ఈ హత్య జరిగింది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తెల్లవారేసరికి శవమై కనిపించింది. 
 
మృతురాలిని శిరీష (19)గా గుర్తించారు. శనివారం రాత్రికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష్.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో రక్తపు మరకలతో శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఎస్.ఐ విఠల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు యువతిని హత్య చేసి నీటి కుంటలో పడేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు శిరీష్ ఇంటర్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం