Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని బెదిరించి లొంగదీసుకుని అత్యాచారం... నలుగురు అరెస్టు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్‌ జిల్లాలో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఒంటరిగా ఉన్న యువతిని బెదిరించి లొంగదీసుకుని అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
నిందితుల్లో టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్ కానిస్టేబుల్, ఓ ఎంపీటీసీ భర్త, మరో ఇద్దరు ఉన్నారని నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ వెల్లడించారు. 
 
కాగా, ఈ నెల 17వ తేదీన పాలమూరు జిల్లాలోని ఆలేరు గ్రామానికి చెందిన ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెల్సిందే. దీంతో మనస్తానికి చెందిన బాధితురాలు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ముందు తనపై అత్యాచారం చేసిన నలుగురి పేర్లతో సూసైడ్ నోట్ రాసి పెట్టింది. దీంతో పోలీసులు ఆ నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments