Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు కావాలన్న కోరికతో కూతుళ్లను అత్యాచారం చేసిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (19:40 IST)
తన కుమారుడు కావాలన్న కోరికతో తన ఇద్దరు కుమార్తెలపై కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాంత్రికుడి మాటలు నమ్మి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఆ నీచ తండ్రికి జీవితకారాగారశిక్షను కోర్టు విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు సమీపంలోని బక్సర్‌కు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చాలా కాలంగా కుమారుడి కోసం ఎదురు చూస్తున్నారు. కుమారుడు కావాలంటో అజయ్ కుమార్ అనే మాంత్రికుడి వద్దకు వెళ్ళాలని బంధువు చెప్పాడు. దీంతో ఆ మాంత్రికుడిని ఆ దంపతులు కలిశారు. ఇద్దరు కుమార్తెల వల్లే కుమారుడు పుట్టడం లేదని నమ్మించాడు. పైగా, కొడుకు పుట్టాలంటే కూతుళ్లను రేప్ చేయాలని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ తండ్రి కుమార్తెలపై లైంగికదాడికి పాల్పడుతూ చ్చాడు. వారికి తల్లి, ఆమె సోదరి కూడా సహకరించారు. 
 
కేవలం తండ్రి మాత్రమే కాకుండా, అపుడపుడు మాంత్రికుడు అజయ్ కుమార్ కుమార్ అత్యాచారం చేయసాగాడు. ఇలా వారిద్దరి పెట్టే లైంగిక వేధింపులను భరించలేని ఆ ఇద్దరు కుమార్తెలు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు పెట్టిన సమయానికి బాధితురాళ్ల వయసు 14, 16 సంవత్సరాలు మాత్రమే. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కామాధులైన తండ్రికి, మాంత్రికుడికి జీవితకారాగార శిక్ష విధించగా, తల్లికి, ఆమె సోదరికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం