ప్రేయసిపై అనుమానం, గొంతు పట్టుకుని తలను గోడకేసి కొట్టి చంపేసాడు

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (20:51 IST)
అనుమానం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. బెంగళూరులో ప్రేమికుల మధ్య జరిగిన వాగ్వాదం ప్రేయసి ప్రాణాలు తీసింది. నేపాల్‌కు చెందిన 23 సంవత్సరాల క్రిష్ణ కుమారి అనే యువతి, 27 ఏళ్ల సంతోష్ ధామి ఇరువురు ప్రేమికులు. బ్యూటీషియన్ అయిన కృష్ణకుమారి హోరామావులోని  స్పాలో పనిచేస్తోంది.

 
సంతోష్ ధామి టీసీ పాళ్యలోని బార్బర్ షాపులో పనిచేస్తున్నాడు. వీరివురు మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్ల నుంచి ఒకే ఇంటిని అద్దెకు తీసుకుని కలసి జీవిస్తున్నారు. గత రాత్రి ఇరువురి మధ్య వివాదం చెలరేగింది.

 
మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ సంతోష్ ప్రియురాలితో గొడవ పడ్డాడు. కృష్ణకుమారి తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపోద్రిక్తుడైన సంతోష్... ఆమె మెడ పట్టుకుని తలను గోడకేసి కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments