Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసిపై అనుమానం, గొంతు పట్టుకుని తలను గోడకేసి కొట్టి చంపేసాడు

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (20:51 IST)
అనుమానం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. బెంగళూరులో ప్రేమికుల మధ్య జరిగిన వాగ్వాదం ప్రేయసి ప్రాణాలు తీసింది. నేపాల్‌కు చెందిన 23 సంవత్సరాల క్రిష్ణ కుమారి అనే యువతి, 27 ఏళ్ల సంతోష్ ధామి ఇరువురు ప్రేమికులు. బ్యూటీషియన్ అయిన కృష్ణకుమారి హోరామావులోని  స్పాలో పనిచేస్తోంది.

 
సంతోష్ ధామి టీసీ పాళ్యలోని బార్బర్ షాపులో పనిచేస్తున్నాడు. వీరివురు మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్ల నుంచి ఒకే ఇంటిని అద్దెకు తీసుకుని కలసి జీవిస్తున్నారు. గత రాత్రి ఇరువురి మధ్య వివాదం చెలరేగింది.

 
మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ సంతోష్ ప్రియురాలితో గొడవ పడ్డాడు. కృష్ణకుమారి తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపోద్రిక్తుడైన సంతోష్... ఆమె మెడ పట్టుకుని తలను గోడకేసి కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments