Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు వృద్ధులతో మహిళ ఒకేసారి శృంగారం.. ఐదో వ్యక్తి వచ్చాక?

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (20:12 IST)
వివాహేతర సంబంధాల కారణంగా జరిగే నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా నలుగురు వృద్ధులు ఒక మహిళ మోజులో పడి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నలందా జిల్లాలోని ఓ గ్రామంలో పినుదేవి అనే మహిళ 30 ఏళ్ల వితంతువు. టీ షాపు నడుపుతోంది. ఈమె షాపుకు వచ్చే వృద్ధులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 
 
కృష్ణనందన్ (75), సూర్యమణి (60), వాసుదేవ్ (63), లోహా సింగ్ (62) అనే వృద్ధులు ఆమెపై మోజు పడ్డారు. ఆపై ఆ నలుగురికి ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నలుగురు వృద్ధులు కలిసి ఆమెతో శృంగారంలో పాల్గొనేవారు. ఇంతలో ఐదో వాడొచ్చాడు. ఆమెపై తృపిత్ శర్మ అనే మరో వృద్ధుడు కన్నేశాడు. పిను దేవీ అతనితో కూడా శృంగారానికి అంగీకరించింది. 
 
తృపిత్‌ మాత్రం ఆ నలుగురితో కాకుండా తనతో పిను దేవి సంబంధం కొనసాగించాలని బెదిరించాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని.. పినుదేవితో పాటు ఆ నలుగురు వృద్ధులు తృపిత్ శర్మను హతమార్చారు. తృపిత్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఫోన్ కాల్స్ ఆధారంగా మహిళతో పాటు ఆ నలుగురు వృద్ధులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments