Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు వృద్ధులతో మహిళ ఒకేసారి శృంగారం.. ఐదో వ్యక్తి వచ్చాక?

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (20:12 IST)
వివాహేతర సంబంధాల కారణంగా జరిగే నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా నలుగురు వృద్ధులు ఒక మహిళ మోజులో పడి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నలందా జిల్లాలోని ఓ గ్రామంలో పినుదేవి అనే మహిళ 30 ఏళ్ల వితంతువు. టీ షాపు నడుపుతోంది. ఈమె షాపుకు వచ్చే వృద్ధులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 
 
కృష్ణనందన్ (75), సూర్యమణి (60), వాసుదేవ్ (63), లోహా సింగ్ (62) అనే వృద్ధులు ఆమెపై మోజు పడ్డారు. ఆపై ఆ నలుగురికి ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నలుగురు వృద్ధులు కలిసి ఆమెతో శృంగారంలో పాల్గొనేవారు. ఇంతలో ఐదో వాడొచ్చాడు. ఆమెపై తృపిత్ శర్మ అనే మరో వృద్ధుడు కన్నేశాడు. పిను దేవీ అతనితో కూడా శృంగారానికి అంగీకరించింది. 
 
తృపిత్‌ మాత్రం ఆ నలుగురితో కాకుండా తనతో పిను దేవి సంబంధం కొనసాగించాలని బెదిరించాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని.. పినుదేవితో పాటు ఆ నలుగురు వృద్ధులు తృపిత్ శర్మను హతమార్చారు. తృపిత్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఫోన్ కాల్స్ ఆధారంగా మహిళతో పాటు ఆ నలుగురు వృద్ధులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments