Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

ఐవీఆర్
శుక్రవారం, 28 మార్చి 2025 (12:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోట గ్రామంలో పరువు హత్య జరిగింది. తన కుమార్తెను ప్రేమించాడన్న ఆగ్రహంతో అమ్మాయి తండ్రి యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారి ఉలిక్కిపడింది.
 
కాగా గత కొన్ని నెలలుగా పూరెల్ల సాయికుమార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి తండ్రికి తెలిసింది. దీనితో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు గొడ్డలి తీసుకుని యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసాడు. దీనితో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments