Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమాని ఆత్మహత్య

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (10:17 IST)
తమిళనాడు రాష్ట్రంలో భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆత్మహత్య చేసుకున్నాడు. కడలూర్‌ జిల్లా అరంగూర్‌కు చెందిన గోపికృష్ణన్‌ (34) అన్భరసి భార్యాభర్తలు. వీరికి కిషోర్, శక్తివేల్‌ కుమారులు, 10 రోజుల క్రితమే పుట్టిన కుమార్తె ఉంది. గోపికృష్ణన్‌ ధోనికి వీరాభిమాని కావడంతో ‘చెన్నై సూపర్‌కింగ్స్‌’ను తలపించేలా పసుపు రంగులో తన ఇంటిని మార్చేసి ఫేమస్‌ అయిన విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో గోపికృష్ణన్‌ గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి డబ్బు విషయంలో అదేప్రాంతానికి చెందిన కొందరు గోపికృష్ణన్‌పై దాడి చేసినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు జరిపిన దర్యాప్తులో తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది. ధోనీ వీరాభిమాని ఆత్మహత్యతో స్థానికుల్లో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments