Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత ద్రోహి జగన్ - విగ్రహాన్ని చూసి మోసపోవద్దు.. జరిగిన దారుణాలను మర్చిపోవద్దు!

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (09:01 IST)
దళిత ద్రోహి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ ఆరోపించింది. విగ్రహాన్ని చూసి మోసపోవద్దని, జరిగిన దారుణాలు మర్చిపోవద్దని రాష్ట్రంలోని దళిత ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇదే విషయంపై ఆ పార్టీ ఎక్స్ వేదికగా జగన్ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులు, నేరాలు ఘోరాలతో ఓ జాబితాను రిలీజ్ చేసింది. "దళితులపై అధికార గణం జరిపిన దాడులని, వైసీపీ చేసిన మోసాలని అంబేద్కర్ మహనీయుడి విగ్రహం వెనుక దాచిపెట్టాలని సీఎం జగన్ చూస్తున్నారని, 5 ఏళ్ళ జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై దాడులు జరిగాయని ఆరోపించింది. 
 
నా ఎస్సీలు, నా ఎస్టీలు అని దీర్గాలు తీసే జగన్‌కు దళితులపై తాను పలికే చిలక పలుకుల్లో పావు శాతమైనా ప్రేమ ఉంటే దళితులపై ఇన్ని దారుణాలు జరిగేవా? అని నిలదీశింది. ఎన్నికల వరుకు పథకాలు, ఎన్నికలప్పుడు విగ్రహాలు ఏర్పాటా అంబేద్కర్ మహనీయుడు కోరుకుంది? సమాజంలో దళితులపై వివక్ష పోవాలనుకున్నాడు. కానీ కంసమామ జగన్ దళితులని హత్యలు చేసినవారిని చేరదీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే, విగ్రహాన్ని చూసి మోసపోవద్దు.. జరిగిన దారుణాలను మర్చిపోవద్దు అంటూ పిలుపునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments