Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన వ్యక్తికి కోరనా టీకా వేశారట, ఎస్ఎంఎస్ పంపారు

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (14:22 IST)
కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు భారతదేశంలో టీకా కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో 18 ఏళ్లు పైబడిని ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని అధికారులు సిబ్బందికి గట్టి సంకేతాలు ఇస్తున్నారు. దీనితో ఆ లక్ష్యాన్ని చేరుకోలేని కొంతమంది సిబ్బంది పక్కదారి పడుతున్నారు. టీకాలు వేయకుండానే వేసినట్లు దొంగలెక్కలు చూపుతున్నారు.
 
అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. గత జూలైలో చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా వేసినట్లు మెసేజ్ పంపారు. అంతేకాదు, అదే కుటుంబంలోని వ్యక్తి రెండో టీకా కూడా వేసుకుంటే ఇప్పుడే మొదటి డోస్ వేసుకున్నట్లు మెసేజ్ పంపారు. దీనితో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అధికారులకు విషయాన్ని చేరవేసారు.
 
ఐతే సాంకేతిక లోపం అంటూ సర్దిపుచ్చుకుంటున్నారు సిబ్బంది. కానీ టీకా వేయకుండానే వేసినట్లు తమకు మెసేజిలు రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments