Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన వ్యక్తికి కోరనా టీకా వేశారట, ఎస్ఎంఎస్ పంపారు

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (14:22 IST)
కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు భారతదేశంలో టీకా కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో 18 ఏళ్లు పైబడిని ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని అధికారులు సిబ్బందికి గట్టి సంకేతాలు ఇస్తున్నారు. దీనితో ఆ లక్ష్యాన్ని చేరుకోలేని కొంతమంది సిబ్బంది పక్కదారి పడుతున్నారు. టీకాలు వేయకుండానే వేసినట్లు దొంగలెక్కలు చూపుతున్నారు.
 
అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. గత జూలైలో చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా వేసినట్లు మెసేజ్ పంపారు. అంతేకాదు, అదే కుటుంబంలోని వ్యక్తి రెండో టీకా కూడా వేసుకుంటే ఇప్పుడే మొదటి డోస్ వేసుకున్నట్లు మెసేజ్ పంపారు. దీనితో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అధికారులకు విషయాన్ని చేరవేసారు.
 
ఐతే సాంకేతిక లోపం అంటూ సర్దిపుచ్చుకుంటున్నారు సిబ్బంది. కానీ టీకా వేయకుండానే వేసినట్లు తమకు మెసేజిలు రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments