Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన వ్యక్తికి కోరనా టీకా వేశారట, ఎస్ఎంఎస్ పంపారు

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (14:22 IST)
కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు భారతదేశంలో టీకా కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో 18 ఏళ్లు పైబడిని ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని అధికారులు సిబ్బందికి గట్టి సంకేతాలు ఇస్తున్నారు. దీనితో ఆ లక్ష్యాన్ని చేరుకోలేని కొంతమంది సిబ్బంది పక్కదారి పడుతున్నారు. టీకాలు వేయకుండానే వేసినట్లు దొంగలెక్కలు చూపుతున్నారు.
 
అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. గత జూలైలో చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా వేసినట్లు మెసేజ్ పంపారు. అంతేకాదు, అదే కుటుంబంలోని వ్యక్తి రెండో టీకా కూడా వేసుకుంటే ఇప్పుడే మొదటి డోస్ వేసుకున్నట్లు మెసేజ్ పంపారు. దీనితో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అధికారులకు విషయాన్ని చేరవేసారు.
 
ఐతే సాంకేతిక లోపం అంటూ సర్దిపుచ్చుకుంటున్నారు సిబ్బంది. కానీ టీకా వేయకుండానే వేసినట్లు తమకు మెసేజిలు రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments