Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన వ్యక్తికి కోరనా టీకా వేశారట, ఎస్ఎంఎస్ పంపారు

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (14:22 IST)
కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు భారతదేశంలో టీకా కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో 18 ఏళ్లు పైబడిని ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని అధికారులు సిబ్బందికి గట్టి సంకేతాలు ఇస్తున్నారు. దీనితో ఆ లక్ష్యాన్ని చేరుకోలేని కొంతమంది సిబ్బంది పక్కదారి పడుతున్నారు. టీకాలు వేయకుండానే వేసినట్లు దొంగలెక్కలు చూపుతున్నారు.
 
అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. గత జూలైలో చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా వేసినట్లు మెసేజ్ పంపారు. అంతేకాదు, అదే కుటుంబంలోని వ్యక్తి రెండో టీకా కూడా వేసుకుంటే ఇప్పుడే మొదటి డోస్ వేసుకున్నట్లు మెసేజ్ పంపారు. దీనితో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అధికారులకు విషయాన్ని చేరవేసారు.
 
ఐతే సాంకేతిక లోపం అంటూ సర్దిపుచ్చుకుంటున్నారు సిబ్బంది. కానీ టీకా వేయకుండానే వేసినట్లు తమకు మెసేజిలు రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments