Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులిద్దరూ ఒకే స్త్రీతో అక్రమ సంబంధం, హత్య చేసి పరారైన ఫ్రెండ్

Webdunia
బుధవారం, 27 జులై 2022 (18:02 IST)
ఒకే స్త్రీతో ఇద్దరు స్నేహితులు అక్రమ సంబంధం పెట్టుుకున్నారు. ఇది ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు-ఆళ్లవారిపాలెంలో జరిగింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న 38 ఏళ్ల శ్రీనివాసరెడ్డి భద్రిరాజుపాలెంకి చెందిన శ్రీకాంత్ రెడ్డి ఇద్దరూ స్నేహితులు. ఐతే శ్రీకాంత్ రెడ్డికి ఆళ్ల మిధునతో అక్రమ సంబంధం వుంది. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి తరచూ స్నేహితుడి ఇంటికి వస్తూ అతడు కూడా మిధునతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై స్నేహితుల మధ్య తేడాలు వచ్చినట్లు సమాచారం.

 
సోమవారం నాడు రాత్రివేళ శ్రీనివాసరెడ్డి మిధున ఇంటికి వెళ్లాడు. ఐతే తెల్లవారు జామున అతడు శవమై తేలాడు. అతడిని గొడ్డలి, కత్తితో దారుణంగా నరికి హత్య చేసారు. అతడి స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి మిధునతో కలిసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments