అమ్మాయి కోసం ముగ్గురు యువకుల గొడవ... ఆటోవాలాను రైలు కింద తోసేసి...

ఠాగూర్
మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (09:13 IST)
ఒక అమ్మాయి కోసం ముగ్గురు యువకులు గొడవపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు మరో యువకుడుని వేగంగా వస్తున్న రైలు కింద తోసి చంపేసి, అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరు విజయపురకు చెందిన ఇస్మాయిల్ (20) అనే యువకుడు ఆటో డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఆ యువకుడితో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. బెళ్లందూరు - బయ్యప్పనహళ్లి మధ్య రైలు వస్తున్న సమయంలో పట్టాలపైకి ఆ యువకుడిని తోసేయడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు యువకులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
ఓ యువతి విషయంలో ఈ ముగ్గురు గొడవపడ్డారు. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఇస్మాయిల్‌ను ఆ ఇద్దరూ బలంగా పట్టాలపైకి తోసేయడంతో మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments