Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ ఉమెన్స్ డే : నెల్లూరులో బ్రిటన్ మహిళపై అత్యాచారం

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (18:01 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
నెల్లూరు జిల్లాకు సమీపంలోని సైదాపురం సమీపంలోని రూపూరు రోడ్డులో బ్రిటన్ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే కేసు రంగంలోకి దిగి నిందితుల ఆచూకీ కోసం విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో విదేశీ మహిళపై అత్యాచారం జరగడం స్థానికంగా కలకలం చెలరేగింది. దీంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ "కల్కి" ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.191.5 కోట్లు!!

కల్కి 2898 AD చిత్రం మొదటి రోజు కలెక్షన్ ఇదే

ఏపీలో విజయం తెలంగాణపై ఉంటుంది - తెలంగాణ లో పవన్ కళ్యాణ్ పర్యటన

ఆర్ఆర్ఆర్, సలార్ రికార్డును బ్రేక్ చేసిన Kalki 2898 AD

1000 కోట్ల మార్క్ రికార్డ్‌కు చేరువలో దీపికా పదుకునే.. కల్కితో సాధ్యమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments