Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి కోసం కొలంబియా వెళ్లిన ఆంధ్రా కుర్రోడు.. అనుమానాస్పద మృతి

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (09:54 IST)
ప్రియురాలి కోసం కొలంబియా వెళ్లి ఆంధ్రా కుర్రోడు ఒకడు శవమైతేలాడు. ఈ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన బేతపూడి సుధీర్ కుమార్ (జోషి) ప్రభుత్వ ఉపకార వేతనంతో స్పెయిన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఇటీవలే ఇంటికి చ్చాడు.
 
అయితే, సుధీర్ కుమార్ గతంలో కొలంబియా జాతీయురాలు జెస్సికాతో సహజీవనంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో, స్పెయిన్ వెళుతున్నానంటూ జి.కొండూరు నుంచి బయల్దేరిన సుధీర్ కొలంబియా వెళ్లినట్టు తెలిసింది. పుట్టినరోజు నేపథ్యంలో తన ప్రేయసి జెస్సికాను సర్‌ప్రైజ్ చేద్దామని కొలంబియా వెళుతున్నానని సుధీర్ తన సోదరి జ్యోత్స్నకు తెలిపాడు.
 
అయితే, ఐదు రోజుల కిందట జెస్సికా... జ్యోత్స్నకు ఫోన్ చేసి సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అంతేకాదు, చనిపోయే ముందు సుధీర్... భారత్‌లోని తన సోదరుడితో మాట్లాడిన వీడియో కాల్ క్లిప్పింగ్‌ను కూడా జ్యోత్స్నకు పంపించింది.
 
కాగా, సుధీర్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సోదరుడికి, జెస్సికాతో స్పర్థలు ఉన్నాయని సోదరి జ్యోత్స్న చెబుతోంది. తమ ఆర్థికస్థితి అంతంతమాత్రమేనని, సుధీర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు సాయపడాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments