ఎర్రగడ్డలో భర్తతో విడిపోయిన ఒంటరి మహిళ మెడపై కత్తితో దాడి, చనిపోయిందనీ...

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (20:48 IST)
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ నడిరోడ్డుపై దారుణం ఘటన చోటుచేసుకుంది. భర్తతో విడిపోయి వంటరిగా వుంటున్న ఓ మహిళపై ఓ వ్యక్తి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. మహిళను కత్తితో పొడుస్తుండగా స్థానికులు భీతావహులై తలుపులు వేసుకుని గజగజ వణికిపోయారు.

 
ఆ ఘటన వివరాలు ఇలా వున్నాయి. ఎర్రగడ్డ రోడ్డుపై వెళుతున్న మహిళ మెడపై కత్తితో ఖలీల్ అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఆ దాడిలో మహిళ అక్కడే ఒరిగిపోయింది. దీనితో ఆమె మృతి చెందిందనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ దాడిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీసారు.

 
దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లాక పోలీసులకు సమాచారం అందించారు. కాగా దాడి చేసిన ఖలీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

Sri Vishnu: మిత్ర మండలి ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి : శ్రీ విష్ణు

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

Sundeep Kishan: సూపర్ సుబ్బు సిరీస్.. సెక్స్ ఎడ్యుకేషన్ ... సందీప్ కిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments