Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రగడ్డలో భర్తతో విడిపోయిన ఒంటరి మహిళ మెడపై కత్తితో దాడి, చనిపోయిందనీ...

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (20:48 IST)
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ నడిరోడ్డుపై దారుణం ఘటన చోటుచేసుకుంది. భర్తతో విడిపోయి వంటరిగా వుంటున్న ఓ మహిళపై ఓ వ్యక్తి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. మహిళను కత్తితో పొడుస్తుండగా స్థానికులు భీతావహులై తలుపులు వేసుకుని గజగజ వణికిపోయారు.

 
ఆ ఘటన వివరాలు ఇలా వున్నాయి. ఎర్రగడ్డ రోడ్డుపై వెళుతున్న మహిళ మెడపై కత్తితో ఖలీల్ అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఆ దాడిలో మహిళ అక్కడే ఒరిగిపోయింది. దీనితో ఆమె మృతి చెందిందనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ దాడిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీసారు.

 
దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లాక పోలీసులకు సమాచారం అందించారు. కాగా దాడి చేసిన ఖలీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments