Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో మహిళను హత్య చేసి కదులుతున్న రైల్లో నుంచి విసిరేశారు (video)

ఐవీఆర్
మంగళవారం, 5 నవంబరు 2024 (11:55 IST)
నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ రైల్లో షాకింగ్ ఘటన జరిగింది. కదులుతున్న రైల్లో నుంచి తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి ఓ పెద్ద సూట్ కేసుని బయటకు విసిరి పడేసారు. ఐతే ఆ సమయంలో ఆర్.పి.ఎఫ్ కానిస్టేబల్ అలా సూట్ కేసుని బైట పడేయడాన్ని గమనించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
పూర్తి వివరాలను గమనిస్తే... నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ ప్యాసింజరు రైలులో సుబ్రహ్మణ్యం, దివ్యశ్రీ అనే ఇద్దరు తండ్రికూతుళ్లు పెద్ద సూట్ కేసుని తీసుకుని రైలు ఎక్కారు. ఐతే రైలు తమిళనాడులోని మీంజూరు స్టేషను వద్దకు చేరుకుంటూ వుండగా వారిద్దరూ ఆ సూట్ కేస్ ను బయటకు విసిరేసారు. అది గమనించిన ఆర్.పి.ఎఫ్ కానిస్టేబుల్ మహేష్ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని తమిళనాడు రైల్వే పోలీసుల వద్దకు తీసుకెళ్లాడు.
 
అనంతరం వారు విసిరేసిన సూట్ కేసుని తీసుకుని వచ్చి తెరిచి చూడగా అందులో హత్య చేయబడిన మహిళ శరీరం వుంది. దీనితో ఆ ఇద్దరి నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments