Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో మహిళను హత్య చేసి కదులుతున్న రైల్లో నుంచి విసిరేశారు (video)

ఐవీఆర్
మంగళవారం, 5 నవంబరు 2024 (11:55 IST)
నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ రైల్లో షాకింగ్ ఘటన జరిగింది. కదులుతున్న రైల్లో నుంచి తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి ఓ పెద్ద సూట్ కేసుని బయటకు విసిరి పడేసారు. ఐతే ఆ సమయంలో ఆర్.పి.ఎఫ్ కానిస్టేబల్ అలా సూట్ కేసుని బైట పడేయడాన్ని గమనించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
పూర్తి వివరాలను గమనిస్తే... నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ ప్యాసింజరు రైలులో సుబ్రహ్మణ్యం, దివ్యశ్రీ అనే ఇద్దరు తండ్రికూతుళ్లు పెద్ద సూట్ కేసుని తీసుకుని రైలు ఎక్కారు. ఐతే రైలు తమిళనాడులోని మీంజూరు స్టేషను వద్దకు చేరుకుంటూ వుండగా వారిద్దరూ ఆ సూట్ కేస్ ను బయటకు విసిరేసారు. అది గమనించిన ఆర్.పి.ఎఫ్ కానిస్టేబుల్ మహేష్ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని తమిళనాడు రైల్వే పోలీసుల వద్దకు తీసుకెళ్లాడు.
 
అనంతరం వారు విసిరేసిన సూట్ కేసుని తీసుకుని వచ్చి తెరిచి చూడగా అందులో హత్య చేయబడిన మహిళ శరీరం వుంది. దీనితో ఆ ఇద్దరి నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments