Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో మహిళను హత్య చేసి కదులుతున్న రైల్లో నుంచి విసిరేశారు (video)

ఐవీఆర్
మంగళవారం, 5 నవంబరు 2024 (11:55 IST)
నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ రైల్లో షాకింగ్ ఘటన జరిగింది. కదులుతున్న రైల్లో నుంచి తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి ఓ పెద్ద సూట్ కేసుని బయటకు విసిరి పడేసారు. ఐతే ఆ సమయంలో ఆర్.పి.ఎఫ్ కానిస్టేబల్ అలా సూట్ కేసుని బైట పడేయడాన్ని గమనించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
పూర్తి వివరాలను గమనిస్తే... నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ ప్యాసింజరు రైలులో సుబ్రహ్మణ్యం, దివ్యశ్రీ అనే ఇద్దరు తండ్రికూతుళ్లు పెద్ద సూట్ కేసుని తీసుకుని రైలు ఎక్కారు. ఐతే రైలు తమిళనాడులోని మీంజూరు స్టేషను వద్దకు చేరుకుంటూ వుండగా వారిద్దరూ ఆ సూట్ కేస్ ను బయటకు విసిరేసారు. అది గమనించిన ఆర్.పి.ఎఫ్ కానిస్టేబుల్ మహేష్ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని తమిళనాడు రైల్వే పోలీసుల వద్దకు తీసుకెళ్లాడు.
 
అనంతరం వారు విసిరేసిన సూట్ కేసుని తీసుకుని వచ్చి తెరిచి చూడగా అందులో హత్య చేయబడిన మహిళ శరీరం వుంది. దీనితో ఆ ఇద్దరి నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments