Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఐవీఆర్
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (16:37 IST)
మొబైల్ ఫోన్ దొంగలు రైల్వే స్టేషన్లలో కాచుకుని కూర్చుంటారు. అలా బండి బయలుదేరుతూ వుండగా... కిటికీ పక్కనో లేదంటే డోర్ వద్దనో సెల్ ఫోనులో మాట్లాడేవారి ఫోన్లను కొట్టేస్తుంటారు. అలా వేలమంది ప్రయాణికుల నుంచి వారి సెల్ ఫోన్లను తస్కరించే దొంగల ముఠా బీహారులోని పాట్నా రైల్వే స్టేషను వద్ద మరోసారి ఫోన్లను కొట్టేసేందుకు ప్రయత్నించింది.
 
ఈ ప్రయత్నంలో ఓ దొంగ ప్రయాణికుల చేతికి దొరికిపోయాడు. కదిలి వెళుతున్న రైలు వెంట పరుగుపెడుతో బయట నుంచి కిటికీ లోపల చేయి పెట్టి సెల్ ఫోన్ దొంగిలించబోయాడు. ఐతే సదరు ప్రయాణికులు ఆ దొంగను అత్యంత చాకచక్యంగా పట్టేసారు. అతడిని వదల్లేదు. దీనితో అతడు కిలో మీటరు మేర రైలుతో వేలాడుతూ ప్రయాణించాడు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments