Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఐవీఆర్
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (16:37 IST)
మొబైల్ ఫోన్ దొంగలు రైల్వే స్టేషన్లలో కాచుకుని కూర్చుంటారు. అలా బండి బయలుదేరుతూ వుండగా... కిటికీ పక్కనో లేదంటే డోర్ వద్దనో సెల్ ఫోనులో మాట్లాడేవారి ఫోన్లను కొట్టేస్తుంటారు. అలా వేలమంది ప్రయాణికుల నుంచి వారి సెల్ ఫోన్లను తస్కరించే దొంగల ముఠా బీహారులోని పాట్నా రైల్వే స్టేషను వద్ద మరోసారి ఫోన్లను కొట్టేసేందుకు ప్రయత్నించింది.
 
ఈ ప్రయత్నంలో ఓ దొంగ ప్రయాణికుల చేతికి దొరికిపోయాడు. కదిలి వెళుతున్న రైలు వెంట పరుగుపెడుతో బయట నుంచి కిటికీ లోపల చేయి పెట్టి సెల్ ఫోన్ దొంగిలించబోయాడు. ఐతే సదరు ప్రయాణికులు ఆ దొంగను అత్యంత చాకచక్యంగా పట్టేసారు. అతడిని వదల్లేదు. దీనితో అతడు కిలో మీటరు మేర రైలుతో వేలాడుతూ ప్రయాణించాడు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments