Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిర్యాదు చేసిందన్న కోపంతో బాలికను చెరబెట్టి శీలాన్ని చిదిమేశారు..

Webdunia
గురువారం, 5 మే 2022 (14:12 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. గతంలో తమపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ బాలికను చెరబెట్టిన కొందరు విద్యార్థులు బలవంతంగా పట్టుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటన రాష్ట్రంలోని జమై జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన ఓ బాలిక ఓ కోచింగ్ సెంటరులో ట్యూషన్‌కు వెళ్లుతుంది. ఇదే ట్యూషన్ సెంటరుకు వచ్చే కొందరు విద్యార్థులపై ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ బాలికపై కోపం ఐదుగురు విద్యార్థులు కోపం పెంచుకున్నారు. 
 
తాజాగా ఆ బాలిక ట్యూషన్ సెంటరుకు వెళ్లి ఇంటికి వెళుతున్న సమయంలో ఆ బాలికను బలవంతంగా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments