Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలేసి తనకన్నా రెండేళ్లు చిన్నవాడితో సహజీవనం, మిస్సింగ్ కేసు పెట్టిన భర్త... అంతే

Webdunia
బుధవారం, 25 మే 2022 (16:17 IST)
తనకంటే రెండేళ్లు చిన్నవాడైన యువకుడితో ప్రేమాయణం పెట్టుకుంది ఓ వివాహిత. ఈ వ్యవహారం తెలిసి భర్త మందలించాడు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన వివాహిత ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నది.

 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లా రాజీవ్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల వేణుగోపాల్, 26 ఏళ్ల పూజ ఇద్దరూ ఒకేచోట ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇది కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇంట్లో చెప్పలేకపోయారు. దీనితో నాలుగేళ్ల క్రితం పూజకి తన మేనబావనిచ్చి పెళ్లి జరిపించారు. ఐతే అతడితో మనస్పర్థలు రావడంతో అతడికి దూరంగా వుంటూ వస్తోంది.

 
తన ప్రియుడు వేణుగోపాల్ తో తరచూ చాటుమాటుగా కలుస్తూ గంటలతరబడి అతడి వద్ద గడుపుతోంది. ఈ వ్యవహారంపై ఆగ్రహం చెందిన పూజ భర్త పోలీసు స్టేషన్లో తన భార్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేసాడు. ఇది తెలుసుకున్న పూజ, వేణుగోపాల్ తమ పరువు పోతుందని భావించి ఇద్దరూ కలిసి ఊరికి దూరంగా వున్న అటవీ ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అటుగా వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న శవాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments