ప్రేమ వ్యవహారం : క్రికెట్ బ్యాటుతో కొట్టి విద్యార్థిని చంపేశారు...

ఠాగూర్
బుధవారం, 10 డిశెంబరు 2025 (19:49 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఓ దారుణం జరిగింది. తమ అమ్మాయిని ప్రేమిస్తున్న ఓ యువకుడుని కొందరు వ్యక్తులు కొట్టి చంపేశారు. ఒక యేడాది కాలంగా తాను మీ అమ్మాయికి దూరంగా ఉంటున్నానని చెప్పినప్పటికీ యువతి బంధువులు వినిపించుకోలేదు కదా క్రికెట్ బ్యాట్‌తో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో బీటెక్ విద్యార్థి జ్యోతి శ్రవణ్ సాయి అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు ఈ క్రమంలో యువతి తరపు బంధువులు మంగళవారం హాస్టల్‌ నుంచి ఇంటికి తీసుకెళ్ళారు.
 
ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించి.. దాడి చేశారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రవణ్ సాయి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 
 
ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించగా.. ఏడాదిగా ఆమెను కలవలేదని ఎదురు తిరగడంతో క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టామని, అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని ఆసుపత్రికి తరలించామని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments