నవీ ముంబైలో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (13:35 IST)
నవీ ముంబైలో మతిస్థిమితం లేని బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇద్దరు కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని నవీ ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ ఇద్దరు నిందితులు ఈ నెల 25వ తేదీన డిఘేలోని ఈశ్వర్ నగర్‌కు చెందిన బాలికను అపహరించి ఫ్యాక్టరీ సమీపంలోని ఏకాంత ప్రదేశంపై అత్యాచారానికి పాల్పడ్డారని వారు తెలిపారు. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత తిరిగి తీసుకొచ్చి ఇంటివద్ద వదిలివెళ్లారని వెల్లడించారు. బాధిత బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కామాంధులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. పసిబిడ్డల నుంచి వయో వృద్ధులపై అత్యాచారాలు చేస్తున్నారు. ఈ నేరాలు ఘోరాలు, అత్యాచారాల అడ్డుకట్టకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments