Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాక్టికల్ పరీక్షలని రప్పించి మత్తుమందు కలిపి 17 మంది బాలికలపై అత్యాచారం

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (18:04 IST)
ప్రాక్టికల్స్ పేరిట ప్రిన్సిపల్ 17 మంది బాలికలపై వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌నగర్ జిల్లాలోని పదో తరగతి చదువుతున్న 17మంది బాలికలపై ప్రిన్సిపల్‌తో పాటు అతని సహచరుడు వేధింపులకు పాల్పడ్డారు. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 
 
ప్రాక్టికల్స్ పేరిట బాలికలను స్కూలుకు రప్పించే ప్రిన్సిపల్ యోగేష్ కుమార్.. ఆహారంలో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయాక.. అకృత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని  ఎవరికైనా చెబితేనే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని.. బెదిరింపులకు పాల్పడేవాడని బాలికలు తెలిపారు. 
 
వాస్తవానికి ఈ ఘటన నవంబర్ 18న చోటుచేసుకోగా.. ఫిర్యాదు స్వీకరణ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం కారణంగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే ప్రమోద్ జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించారని బాలికల తల్లిదండ్రులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments