Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిరిజన మహిళపై 12 మంది గూండాల సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (11:07 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ గిరిజన మహిళపై 12 మంది గూడాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని పకూర్ జిల్లాలో వెలుగు చూసిన హేయమైన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులోని బాధిత మహిళ ఢిల్లీలో పని చేస్తుండటం గమనార్హం. ఆమె వారం క్రితంమే ఢిల్లీ నుంచి తన సొంతూరుకు వెళ్ళింది. గత ఆదివారం సాయంత్రం ప్రియుడితో కలిసి బైకుపై కూర్చొని అంపాడుకు వెళ్లింది. అక్కడ తన ప్రియుడు ఓ స్వీట్ షాపులో స్వీట్స్ కొనుగోలు చేసి, అక్కడ నుంచి ఓ ఫుట్‌‍బాల్ మైదానానికి వెళ్లారు. 
 
అక్కడ ఉన్న వున్న 12 మంది గూండాలు ఆ మహిళను నిర్బంధించి బలవంతంగా చెట్టుపక్కకు లాక్కెళ్లి వారంతా కలిసి అత్యాచారం చేసాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తర్వాత ప్రియుడు ప్రాణభయంతో అక్కడ నుంచి పారిపోయాడు. మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్టు జిల్లా ఎస్డీపీఓ అజిత్ కుమార్ తెలిపారు. బాధితురాలిని ప్రాథమి ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments