ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా కోహ్లీ సేన బౌలింగ్ చేయనుంది. సౌతాంఫ్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఈ మ్యాచ్లో భారత జట్టు ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. అలాగే, విజయ్ శంకర్ను పక్కనబెట్టి కేదార్ జాదవ్కు చోటు కల్పించింది. కేఎల్ రాహుల్ నాలుగో నంబరులో బ్యాటింగ్కు దిగనున్నాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్లు ఆలౌండర్ల పాత్రను పోషించనున్నారు.
అలాగే, సౌతాప్రికా కూడా ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతోంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ ప్రకటించిన తుది జట్ల వివరాలను పరిశీలిస్తే,