ఐసీసీ వరల్డ్ క్రికెట్ కప్లో భాగంగా, ఆదివారం లండన్ వేదికగా ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ముందు ఆస్ట్రేలియా ఆడిన రెండు మ్యాచ్లలో విజయం సాధించిగా, భారత్ ఆడిన ఒక్క మ్యాచ్లో విజయభేరీ మోగించింది. భారత ఓపెనర్లుగా రోహిత్ - ధవాన్లు బ్యాటింగ్ మొదలుపెట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు 2 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా ఏడు పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్ల వివరాలను పరిశీలిస్తే,