Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ..శిఖర్ ధావన్ అవుట్..

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (17:58 IST)
2019 క్రికెట్ ప్రపంచకప్ హోరాహోరీగా సాగుతోంది. ఈ తరుణంగా ఎడమ చేతి గాయంతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడు. చేతి వేలి గాయంతో తొలుత మూడు మ్యాచ్‌లకు దూరమంటూ వచ్చినప్పటికీ ప్రస్తుతం మొత్తం టోర్నీ నుంచే ధావన్ దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడు. 
 
కాగా ధావన్ టోర్నీ నుంచి వైదొలిగిన నేపథ్యంలో టీమ్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి మరొక ఆటగాడి కోసం బీసీసీఐ బాగా కసరత్తు చేసింది. చివరకు రిషబ్ పంత్‌కు అవకాశం కల్పించింది. మంచి ఫామ్‌లో ఉన్న ధావన్ ఒక్కసారిగా టోర్నీ నుండి నిష్క్రమించడం పట్ల కొంతమంది అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత్ ఇకపై ఆడే మ్యాచ్‌లలో ధావన్ స్థానంలో రిషబ్ పంత్ అందుబాటులోకి రానున్నాడు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments