Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ సెమీస్ ఆశలు సమాధి కాలేదు... ఆ 4 జరిగితే అంటున్న 'ఆవలింత' సర్ఫ్‌రాజ్

Webdunia
గురువారం, 4 జులై 2019 (21:09 IST)
పాకిస్తాన్ జట్టు సెమీస్ ప్రవేశంపై గంపెడాశలు పెట్టుకుంది. ఎలాగైనా ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ప్రవేశించాలని ప్రార్థనలు చేసుకుంటోంది. దాంతో ఈ జట్టు ఆశలు అంతా అనుకున్నట్లుగా సమాధి కాలేదు. ఏదో అద్భుతం చేసైనా సెమీ ఫైనల్లోకి వస్తాం అన్న ధీమాతో వుంది. శుక్రవారం పాకిస్తాన్ తన చివరి లీగ్ మ్యాచ్ బంగ్లాదేశ్ జట్టుపై ఆడబోతోంది.
 
ఈ జట్టుతో ఆడే క్రమంలో పాకిస్తాన్ జట్టు సెమీస్ లోకి అడుగుపెట్టాలంటే ఈ క్రిందివన్నీ జరగాలి. మరి అవేంటో చూద్దాం.
1. తొలుత పాకిస్తాన్ జట్టే టాస్ గెలవాలి.
2. పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవాలి.
3. 50 ఓవర్లలో 400 పరుగులు చేయాలి.
4. బంగ్లాదేశ్ జట్టుని 50 ఓవర్లలో 88 పరుగులకే ఔట్ చేయాలి.
 
పైన చెప్పుకున్నవి నాలుగూ జరిగితే పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్లోకి వెళ్తుంది. ఈ లెక్కన ఇటు సూర్యుడు అటు పొడిస్తే ఏమైనా సాధ్యమవుతుందేమోనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కానీ సర్ఫరాజ్ ఎప్పటిలాగే ఆవలిస్తూ... రేపు మనం సెమీ ఫైనల్లోకి వెళ్లబోతున్నాం అంటున్నారట. చూద్దాం... సర్ఫరాజ్ స్టామినా ఏంటో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

నటి రమ్యశ్రీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు.. దాడిచేసింది ఎవరంటే...

Chevireddy: దేశం విడిచి పారిపోయేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యత్నం... అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments