Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పరుగుతో పాకిస్తాన్ సెమీస్ ఆశ ఆవిరి... ఇంక ఇంటికెళ్లొచ్చు... న్యూజీలాండ్ కన్ఫర్మ్

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (19:46 IST)
పాపం సర్ఫరాజ్ అనుకున్నది జరగలేదు. 500 పరుగులు చేయాలనుకున్నప్పటికీ కేవలం 315 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టును 7 పరుగులకే ఔట్ చేయాల్సిన పరిస్థితి. వాళ్లు చిచ్చరపిడుగుల్లా ఒక్క వికెట్ కూడా చేజార్చుకోకుండా ప్రస్తుతం 5 ఓవర్లకి 22 పగులు చేశారు. నిజానికి పాకిస్తాన్ ఆశలు 2వ ఓవర్లోనే ఎగిరిపోయాయి. ఇక ఏదో ఆడాలి కనుక ఆడుతున్నారు.
 
పాకిస్తాన్ పరిస్థితి ఇలా దిగజారిపోవడంతో సెమీ ఫైనల్లో బెర్తును న్యూజీలాండ్ కన్ఫర్మ్ చేసుకుంది. ఐతే న్యూజీలాండ్ జట్టుకి ప్రత్యర్థి ఇండియానా లేదంటే ఆస్ట్రేలియానా అన్నది తేలాల్సి వుంది. ఆస్ట్రేలియా, భారత్ ఇంకా చెరో ఒక మ్యాచ్ ఆడాల్సి వుంది. దీన్నిబట్టి ఎవరు ఎవరితో ఆడుతారన్నది తెలుస్తుంది. ఇకపోతే తమతమ మ్యాచులు ముగిశాక తమ దేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కేయడమే మిగిలి వుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments