Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పరుగుతో పాకిస్తాన్ సెమీస్ ఆశ ఆవిరి... ఇంక ఇంటికెళ్లొచ్చు... న్యూజీలాండ్ కన్ఫర్మ్

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (19:46 IST)
పాపం సర్ఫరాజ్ అనుకున్నది జరగలేదు. 500 పరుగులు చేయాలనుకున్నప్పటికీ కేవలం 315 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టును 7 పరుగులకే ఔట్ చేయాల్సిన పరిస్థితి. వాళ్లు చిచ్చరపిడుగుల్లా ఒక్క వికెట్ కూడా చేజార్చుకోకుండా ప్రస్తుతం 5 ఓవర్లకి 22 పగులు చేశారు. నిజానికి పాకిస్తాన్ ఆశలు 2వ ఓవర్లోనే ఎగిరిపోయాయి. ఇక ఏదో ఆడాలి కనుక ఆడుతున్నారు.
 
పాకిస్తాన్ పరిస్థితి ఇలా దిగజారిపోవడంతో సెమీ ఫైనల్లో బెర్తును న్యూజీలాండ్ కన్ఫర్మ్ చేసుకుంది. ఐతే న్యూజీలాండ్ జట్టుకి ప్రత్యర్థి ఇండియానా లేదంటే ఆస్ట్రేలియానా అన్నది తేలాల్సి వుంది. ఆస్ట్రేలియా, భారత్ ఇంకా చెరో ఒక మ్యాచ్ ఆడాల్సి వుంది. దీన్నిబట్టి ఎవరు ఎవరితో ఆడుతారన్నది తెలుస్తుంది. ఇకపోతే తమతమ మ్యాచులు ముగిశాక తమ దేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కేయడమే మిగిలి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

తర్వాతి కథనం
Show comments