Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాజ్ సింగ్‌ను కలిసిన రిషబ్ పంత్.. మళ్లీ ఎగరబోతున్నాడు..

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (15:52 IST)
Yuvraj-Pant
టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్‌ను భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కలిశాడు. ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. కాళ్లతో పాటు పలు శరీర భాగాలకు తీవ్రగాయాలకు శస్త్ర చికిత్సలు కావడంతో నెలకు పైగా ఆస్పత్రిలో వున్న పంత్ ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. 
 
ఊతకర్ర సాయంతో నడుస్తున్నాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. పంత్ ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించాడు. పంత్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 
 
బుడి బుడి అడుగులు వేస్తోన్న ఈ ఛాంపియన్ మళ్లీ ఎగరబోతున్నాడని.. యువరాజ్ కూడా ఇన్ స్టాలో పేర్కొన్నాడు. కాగా, పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో కూడా పాల్గొనే అవకాశం లేదు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments