Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్ -19 వరల్డ్ కప్: యశ్ ధుల్ డబుల్ సెంచరీ

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (10:26 IST)
Yash Dhull
అండర్-19 ప్రపంచ కప్ 2022లో భారత్ విజేతగా నిలిచింది. ఈ విజయంలో యశ్ ధుల్ డబుల్ సెంచరీ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది. ఇటీవ యశ్ ధుల్ అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. 
 
ఆరంగ్రేటం మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(113, 113 నాటౌట్‌) సెంచరీ బాది చరిత్ర సృష్టించిన ధుల్.. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన డబుల్ సెంచరీ (200; 26 ఫోర్లు)తో సత్తా చాటాడు.
 
ప్రస్తుత రంజీ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ధుల్‌ 479 పరుగులు చేశాడు. ఇందులో డబుల్‌ సెంచరీ, రెండు సెంచరీలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments