Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్... పాయింట్ల పట్టికలో భారత్ స్థానమేంటి?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (17:02 IST)
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ టోర్నీలో భాగంగా భారత్ తొలిసారి టెస్ట్ సిరీస్ ఓటమిని చవిచూసింది. పైగా, గత దశాబ్దకాలంలో టెస్ట్ సిరీస్‌లో వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. ఇలాంటి చెత్త రికార్డు గతంలో నమోదు కాలేదు. మరోవైపు, ఈ వైట్ వాష్ తర్వాత ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి ఎకబాకింది. కివీస్ ఖాతాలో 180 పాయింట్లు చేరాయి. అలాగే, భారత్ మాత్రం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 360 పాయింట్లు ఉండగా, రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 64 పాయింట్లు భారత్ కంటే తక్కువగా ఉన్నాయి. 
 
కాగా, న్యూజిలాండ్ జట్టు 60 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండేది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 80 పాయింట్లను రాబట్టుకుంది. ఇపుడు భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ ద్వారా 60 పాయింట్లను సంపాదించుకోవడంతో కివీస్ ఖాతాలో 180 పాయింట్లు చేరాయి. ఫలితంగా ఏకంగా మూడు స్థానాలు ఎగబాకింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments