Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌ 15న భారత్​​-పాకిస్థాన్ మ్యాచ్-ఉప్పల్‌లో నో

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (15:35 IST)
భారత్​​-పాకిస్థాన్​ మ్యాచ్‌ చెన్నై వేదికగా అక్టోబర్‌ 15న జరగనున్నట్లు తెలిసింది. తొలుత అహ్మదాబాద్ వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావించింది. 
 
మరోవైపు పాకిస్థాన్​ క్రికెట్‌ బోర్డు కూడా తమ జట్టు అహ్మదాబాద్‌ వేదికగా ఆడేందుకు సముఖత చూపలేదని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది.
 
వన్డే ప్రపంచ కప్‌ కోసం బీసీసీఐ షార్ట్‌ లిస్ట్​ చేసిన వేదికల లిస్ట్​లో హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం ఒక్కటి. అయితే ఉప్పల్‌లో మాత్రం టీమిండియా ఆడే అవకాశాలు లేవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజావాణికి మంచి రెస్పాన్స్.. దరఖాస్తుల వెల్లువ

సినిమా విలన్ సీన్లను తలపించేలా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ శైలి (Video)

పవర్ స్టార్ లిక్కర్ బ్రాండ్.. 999 పవర్ స్టార్ పేరిట సేల్... సంగతేంటి?

హస్తిన వెళుతున్న సీఎం చంద్రబాబు.. 4న ప్రధాని మోడీతో భేటీ!

హథ్రాస్ తొక్కిసలాటలో 122 మందికి చేరుకున్న మృతుల సంఖ్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

తర్వాతి కథనం
Show comments