Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో మ్యాచ్.. గాయంతో హార్దిక్ పాండ్యా డౌటే..

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (14:15 IST)
ఐసీసీ ప్రపంచ క్రికెట్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ అగ్రస్థానంలో వుంది. తాజాగా ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు తెలుస్తోంది. 
 
బంగ్లాదేశ్‌-భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చీలమండకు గాయం కావడంతో హార్దిక్ పాండ్యా కివీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. ఈ గాయం నుంచి హార్దిక్ ఇంకా పూర్తి కోలుకోలేదని తెలుస్తోంది. 
 
ఫలితంగా వచ్చే ఆదివారం (అక్టోబర్ 29) భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో వుండబోయేది లేదని తెలుస్తోంది. అయితే నవంబర్ 2, నవంబర్ 5 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు హార్దిక్ అందుబాటులోకి వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

క్లాస్‌ రూంలో ప్రొఫెసర్ డ్యాన్స్ - చప్పట్లు - ఈలలతో ఎంకరేజ్ చేసిన విద్యార్థులు!!

యూపీలో దారుణం: నలుగురు పిల్లల్ని గొంతుకోసి చంపేశాడు.. ఆపై ఉరేసుకున్నాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

తర్వాతి కథనం
Show comments