Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీ-ఎంట్రీకి రెడీ అవుతున్న రిషబ్ పంత్.. బీసీసీఐ మాత్రం?

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (14:25 IST)
2024 వచ్చే ఏడాది జరగనున్న ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ నుంచి రిషబ్‌ పంత్‌కు మళ్లీ జట్టులో అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తోంది. అన్నీ సరిగ్గా జరిగితే, పంత్ జనవరి 2024లో తిరిగి జట్టులోకి వస్తాడు.

దీంతో ఈ ఏడాది రిషబ్ పంత్ క్రికెట్‌ మైదానంలోకి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం మెల్ల మెల్లగా కోలుకుంటున్న సంగతి తెలిసిందే. 
 
పూర్తిగా కోలుకున్నప్పటికీ బీసీసీఐ మాత్రం పంత్ పునరాగమనంపై తొందరపడాలని కోరుకోవడం లేదు. పంత్‌కు పూర్తిగా కోలుకునే సమయం ఇవ్వాలని కోరుకుంటోంది. రిషబ్ పంత్ ఇప్పుడు మునుపటిలా బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments