Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో ట్వంటీ20లో ఎందుకు ఓడిపోయారో వివరించిన కోహ్లీ!

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (16:03 IST)
ఆస్ట్రేలియా గడ్డపై పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు మంగళవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కోహ్లీ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు రెచ్చిపోయి, నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 187 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన కోహ్లీ సేన 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో ఆసీస్ గడ్డపై టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయకుండా ఆస్ట్రేలియా 2-1 తేడాతో అడ్డుకుంది. 
 
ఈ ఓటమికి గల కారణాలను మ్యాచ్ అనతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించారు. మిడిల్ ఓవర్లతో తమ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదన్నాడు. ఇదే తాము ఓడిపోవడానికి ఇదే కారణమన్నాడు. 
 
హార్ధిక్ పాండ్యా ఆడుతున్నప్పుడు ఒకనొక సమయంలో తాము గెలుస్తామని అనుకున్నామని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయామని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments