Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవీంద్ర జడేజాకు గాయం.. టీ-20 సిరీస్‌కు దూరం..

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (12:50 IST)
భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు గాయం ఏర్పడింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌‌కు అతను దూరం అయినట్లు బీసీసీఐ తెలిపింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజాకు గాయం అయింది. దాంతో అతని స్థానంలో యుజ్‌వేంద్ర చాహల్ జట్టులో చేరాడు. కానీ మిగిలిన రెండ్లు మ్యాచ్‌లలో రవీంద్ర జడేజా స్థానంలో ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ ఆడనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
 
మెడికల్ టీం ఇన్నింగ్స్ విరామ సమయంలో డ్రెస్సింగ్ రూంలో జడేజాను పరీక్షించింది అని... టెస్ట్ సిరీస్‌కు అతను అందుబాటులో ఉండాలి కాబట్టి అతను ఈ పొట్టి ఫార్మాట్‌లో ఇక ఆడాడు అని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆసీస్ భారత్ గెలిచిన చివరి వన్డే అలాగే మొదటి టీ20 మ్యాచ్‌లో జడేజా కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో బ్యాట్‌తో జట్టును ఆదుకున్నాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments