వాఖండే స్టేడియంలోని సీటుకు ఎంఎస్ ధోనీ పేరు..

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (18:27 IST)
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) వాంఖడే స్టేడియం వేదికపై 12 సంవత్సరాల క్రితం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం ఎంఎస్ ధోని పేరు పెట్టాలని నిర్ణయించింది. 50 ఓవర్ల ప్రపంచకప్‌ కోసం భారత్‌ 28 ఏళ్ల నిరీక్షణకు ధోనీతో తెరపడిన సంగతి తెలిసిందే. 
 
ఎంసీఏ పెవిలియన్‌లో ఆరుగురు దిగిన స్థలాన్ని గుర్తించామని.. ఆ ప్రాంతానికి అతి త్వరలో శాశ్వతంగా ఎంఎస్ ధోని పేరు పెట్టనుంది. రాష్ట్ర బోర్డు ప్రారంభోత్సవానికి 41 ఏళ్ల క్రికెటర్‌ను కూడా ఆహ్వానించిందని, అతనికి జ్ఞాపికను అందజేయాలని ఎంసీఏ యోచిస్తోంది.  
 
కాగా.. శ్రీలంకతో ఫైనల్‌లో ధోని కొట్టిన విన్నింగ్‌ సిక్స్‌ కొట్టి కోట్లాది భారతీయు కలను నిజం చేశాడు. నాడు ధోని కొట్టిన సిక్స్‌.. స్టేడియంలో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ప్రెసిడెంట్‌ అమోల్‌ ఖేల్‌ వెల్లడించారు.

వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్‌కు ఇప్పటికే సచిన్‌, గవాస్కర్‌, విజయ్ మర్చంట్‌ పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వినూత్నంగా సీటుకు ధోని పేరు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

తర్వాతి కథనం
Show comments