Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోబాల్స్ వేస్తే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది.. ధోనీ

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (17:53 IST)
ఐపీఎల్ 16వ సీజన్‌ పోటీల్లో భాగంగా, సోమవారం రాత్రి లక్నో సూపర్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే జట్టు 12 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్కే కెప్టెన్ ధోనీ తన జట్టు బౌలర్లతో మాట్లాడుతూ, ఫాస్ట్ బౌలర్లు తమ బౌలింగ్‌ను మెరుగుపరుకోవాలని, పరిస్థితులను బేరీజు వేస్తూ బౌలింగ్ చేయాలంటూ సూచించారు. 
 
అదేసమయంలో నోబాల్స్, వైడ్ బాల్స్ వేయొద్దని ఒకవేళ వేస్తే కనుక కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని హెచ్చరించారు. పైగా, ఇది తన రెండో హెచ్చరిక అని, ఆ తర్వాత తాను తప్పుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా చిదంబరం స్టేడియం పిచ్‌పై కూడా ఆయన స్పందించారు. ఐదారు సంవత్సరాల తర్వాత ఈ పిచ్‌పై తొలిసారి ఆడుతున్నట్టు చెప్పారు. పిచ్ చాలా నెమ్మదిగా ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, ధోనీ చెప్పినట్టుగానే బౌలర్లు గత మ్యాచ్‍‌లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాణించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments