Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ ఆటగాళ్ల తిట్లలో చాలా ఫన్ ఉంటుంది : వీరేంద్ర సెహ్వాగ్

క్రికెట్ మైదానంలో ఉన్నప్పుడు చిన్నచిన్న తిట్లూ లేకుంటే ఆటలో మజా ఉండదని భారత డాషింగ్ మాజీ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడుతున్నాడు. శ్రీలంక సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తుండటంపై

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (11:27 IST)
క్రికెట్ మైదానంలో ఉన్నప్పుడు చిన్నచిన్న తిట్లూ లేకుంటే ఆటలో మజా ఉండదని భారత డాషింగ్ మాజీ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడుతున్నాడు. శ్రీలంక సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తుండటంపై సెహ్వాగ్ స్పందిస్తూ... కోహ్లీ కెప్టెన్సీ ఎంతో బాగుంటుందని, మైదానంలో తన మనసులోని భావాలను వ్యక్తం చేయడంలో ఏ మాత్రమూ సంకోచించడన్నాడు. 
 
మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లను తిట్టి వారి ఏకాగ్రతను చెడగొట్టడం వ్యూహంలో ఓ భాగమేనని, అలా తిట్టుకుంటుంటే అదో ఆనందమని అన్నాడు. తన 14 సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో మార్లు విదేశీ ఆటగాళ్లతో తిట్లకు గురైన సెహ్వాగ్, అందులో చాలా ఫన్ ఉంటుందని, అయితే, పరిధులు దాటని స్లెడ్జింగ్‌కే తాను పరిమితమన్నాడు. 
 
రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చిన్న చిన్న తిట్లూ లేకుంటే ఆటలో మజా ఉండదని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. త్వరలో జరిగే ఇండియా - ఆస్ట్రేలియా సిరీస్‌లో స్లెడ్జింగ్ ఓ భాగం కానుందని, రెండు దేశాల కెప్టెన్లు కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లు గతంలో ఎన్నోమార్లు తిట్టుకున్నారని గుర్తు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments