Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న విరాట్ కోహ్లీ

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (13:45 IST)
భారతక్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. టెస్టులు, వన్డేలు, ట్వంటీ20 ఫార్మెట్‌లలో అమితంగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. పైగా, పలు సందర్భాల్లో జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చి చేరింది. 
 
సాధారణంగా ప్రతి యేడాది ఐసీసీ వివిధ రకాల వార్షిక అవార్డులను ఇస్తూ వస్తోంది. ఈకోవలోనే 2019 సంవత్సరానికిగాను అన్ని ఫార్మాట్లలో, అన్ని విభాగాల్లోనూ ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో భారత కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. 
 
2019 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్‌ స్మిత్‌ను ప్రోత్సహించాలని విరాట్‌ తన సైగల ద్వారా అభిమానులకు సూచించాడు. ఎందుకంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌ కెప్టెన్సీలో.. వార్నర్‌ సహా మరో ఆటగాడు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం తెల్సిందే. 
 
దీంతో స్మిత్‌, వార్నర్‌లకు ఏడాది నిషేధం విధించింది. నిషేధం పూర్తయిన తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన స్మిత్‌ను ఎవరూ పట్టించుకోకపోయే సరికి కోహ్లీ అభిమానులకు తన సైగల ద్వారా స్మిత్‌ను ప్రోత్సహించాలని సూచించాడు. ఇందుకుగానూ కోహ్లీకి స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments