Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జెర్సీతో టీమిండియా.. వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ ఫోటో (video)

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (16:20 IST)
అంతర్జాతీయ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కొత్త జెర్సీతో టీమిండియా బరిలోకి దిగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ-20, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ పోటీల్లో బరిలోకి దిగే టీమిండియా కొత్త జెర్సీతో కనిపించనుంది. అంతర్జాతీయ టెస్టు సిరీస్‌లో కొత్త జెర్సీలో టీమిండియా బరిలోకి దిగనుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
వన్డే, టీ-20ల సందర్భంగా టీమిండియా క్రికెటర్లు జెర్సీల తరహాలోనే తాజా టెస్టు జెర్సీల్లో క్రికెటర్ల పేర్లు నెంబర్లు వుంటాయి. సంప్రదాయ టెస్టు మ్యాచ్‌ల్లో వున్న ప్రత్యేకతను ఈ జెర్సీలు అతిక్రమిస్తున్నాయని మాజీ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ప్రస్తుత కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి వున్నట్లు బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. 
 
టెస్టు పోటీలను క్రికెట్ అభిమానులకు మరింత నచ్చేలా కొన్ని మార్పులు చేస్తున్నామని.. ఇందులో భాగంగా జెర్సీలను కూడా మార్చినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఇకపోతే.. తాజాగా కొత్త జెర్సీతో కూడిన విరాట్ కోహ్లీ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

తర్వాతి కథనం
Show comments