Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలం.. భార్య కోసం విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే?

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (17:49 IST)
కరోనా నేపథ్యంలో లాక్​డౌన్​ తరుణంలో తన భార్య పుట్టిన రోజు సందర్భంగా భార్య అనుష్క శర్మ కోసం స్వయంగా తొలిసారిగా కేక్​ తయారుచేసినట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. తాజాగా మయాంక్​ అగర్వాల్​తో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలా భార్యకు తయారు చేసిపెట్టిన కేక్ తనకు బాగా నచ్చిందని తెలిపాడు. అది తనకెంతో ప్రత్యేకమైందని అనుష్క అతడితో చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు.
 
ఆ సందర్భం లాక్​డౌన్​ జ్ఞాపకంగా, తన జీవితంలో ప్రత్యేకమైనదిగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని కోహ్లీ తెలిపాడు. దీంతో పాటు ఫిట్​నెస్​పై పూర్తి దృష్టి సారించినట్లు తెలిపాడు కోహ్లీ. అయితే స్ల్పిట్​, బల్గేరియన్​ స్క్వాడ్ వంటి ఎక్స్​ర్​సైజ్​లు చేయడానికి ఎక్కువ ఇష్టపడడని చెప్పాడు. పవర్​ స్నాచ్​ కసరత్తు చేయడం బాగుంటుందని చెప్పుకొచ్చాడు. బెండకాయతో చేసిన లహ్​సునీ పాలక్​ వంటకాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు.
 
కాగా లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన కోహ్లి రెగ్యులర్‌ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు, పుస్తకాలు చదవడం, కుటుంబంతో వీలైనంత సమయాన్ని గడపడం ద్వారా కరోనా కాలంలో తనను తాను బిజీగా ఉంచుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments