Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యారిస్‌లో విహరిస్తున్న విరుష్క దంపతులు

Webdunia
బుధవారం, 20 జులై 2022 (11:03 IST)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్కలు ప్యారిస్‌లో విహరిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టులో సభ్యుడైన విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, ఆయన మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన భార్యతో కలిసి ప్యారిస్‌లో చక్కర్లు కొడుతున్నారు. 
 
తన భార్య అనుష్క, కుమార్తె, వామికతో కలిసి ఆయన లండన్ నుంచి ప్యారిస్‌కు చేరుకున్నాడు. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్‌స్టాఖాతా ద్వారా బహిర్గతం చేసింది. "హలో ప్యారిస్" అనే క్యాప్షన్‌తో హోటల్ గది ఫోటను ఆమె షేర్ చేశారు. క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చిన తర్వాత కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు ప్యారిస్‌కు ప్లాన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Teachers Day: టీచర్స్ డే- ఉపాధ్యాయులకు బహుమతులు పంపిన పవన్ కల్యాణ్

హైదరాబాద్‌లో మైక్రో బ్రూవరీలు- హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఇక బీర్, వైన్

Dallas: డల్లాస్‌లో గణేష్ చతుర్థి వేడుకలు.. డ్యాన్స్ ఇరగదీశారు.. వీడియో వైరల్

Kavitha: కవితను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొత్త పార్టీ?

Chandrababu: అనంతపురంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు.. రాయలసీమకు ప్రత్యేక ఆకర్షణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

Manoj: తండ్రి, గురువు అయిన మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన మంచు మనోజ్

మహావతార్ నరసింహ తర్వాత హోంబలే ఫిల్మ్స్ వీర చంద్రహాస రాబోతోంది

Allari Naresh,: అల్లరి నరేష్, రుహాని శర్మ థ్రిల్లర్ డ్రామా గా ఆల్కహాల్

తర్వాతి కథనం
Show comments