Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ అలా మాట్లాడకూడదు... దేశం కోసం ఆడాలి.. కపిల్ హితవు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (10:56 IST)
టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగే సమయంలో కోహ్లీకి రాజీనామా చేయవద్దని తానే స్వయంగా చెప్పానని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. అయితే తనను ఎవరూ అడ్డుకోలేదని విలేకరుల సమావేశంలో ప్రస్తుత టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ వెల్లడించాడు. ఈ వివాదంలోకి ప్రస్తుతం మాజీ స్టార్ ప్లేయర్ కపిల్ దేవ్ వచ్చారు.
 
కెప్టెన్ కోహ్లీ మాటలు బీసీసీఐ అధ్యక్షుడి మధ్య బహిరంగ వ్యాఖ్యలు భారత క్రికెట్ ప్రతిష్టను ప్రభావితం చేసిందని.. బోర్డు అధ్యక్షుడికి వ్యతిరేకంగా కోహ్లీ మాట్లాడకూడదని కపిల్ హితవు పలికాడు. 
 
"నేను కోహ్లీకి పెద్ద అభిమానిని, కానీ ఏ ఆటగాడు బీసీసీఐ అధ్యక్షుడికి లేదా బోర్డుకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నన్ను కెప్టెన్సీ నుండి తప్పించినప్పుడు, నేను కూడా చాలా బాధపడ్డాను, కానీ మీరు దేశం కోసం ఆడుతున్నారని గుర్తుంచుకోండి. అంతకు మించి ఇంకేమీ ముఖ్యం కాదు." అంటూ కపిల్ స్పష్టం చేశాడు.
 
ఈ మొత్తం రచ్చ తర్వాత బీసీసీఐ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ, ప్రస్తుత వివాదం టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీని ప్రభావితం చేయకూడదని కపిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ సంతకం చేయరు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: భూమన సవాల్

విజయవాడ వరద నీటిలో తిరిగిన బాలుడు, కాటేసిన ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్, కాలు తీసేసారు

Best tourism villagesగా నిర్మల్, సోమశిల

ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 20 కోట్ల సాయం

డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమల పర్యటన రద్దు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

తర్వాతి కథనం
Show comments