Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ అదుర్స్.. 50 టెస్టులకు కెప్టెన్‌గా రికార్డు.. అయినా ధోనీనే టాప్ (video)

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (12:19 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 50 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన భారత రెండో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు 49 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డు సృష్టించగా.. ఆ రికార్డును కోహ్లీ 50 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించడం ద్వారా అధిగమించాడు.
 
అయితే అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ సారథ్యం వహించిన కెప్టెన్‌గా టీమిండియా కెప్టెన్ ధోనీ (60 టెస్టులతో) అగ్రస్థానంలో వున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌తో  కోహ్లీ 50 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్‌గా రికార్డు సాధించాడు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments