Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ అదుర్స్.. 50 టెస్టులకు కెప్టెన్‌గా రికార్డు.. అయినా ధోనీనే టాప్ (video)

Virat Kohli
Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (12:19 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 50 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన భారత రెండో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు 49 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డు సృష్టించగా.. ఆ రికార్డును కోహ్లీ 50 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించడం ద్వారా అధిగమించాడు.
 
అయితే అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ సారథ్యం వహించిన కెప్టెన్‌గా టీమిండియా కెప్టెన్ ధోనీ (60 టెస్టులతో) అగ్రస్థానంలో వున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌తో  కోహ్లీ 50 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్‌గా రికార్డు సాధించాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు నుంచి రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

తర్వాతి కథనం
Show comments